ఆచరించవలసిన తంత్రము మూలమంత్రము:-
ఆచరించు విధానము
సాధకుడు సూర్యోదయ సమయమున సూర్య భగవాను నికి యెదురుగా కూర్చుండి పై మంత్రమును 108 పర్యాయములు జపించి ఎర్రచందనము కర్రగంధము తీసి ఆ గంధమును నీటిలో కలిపి ఈ నీటిని 108 సార్లు దోసిళ్ళతో తీసి *ఓం హ్రీమ్ ఘృణి సూర్య ఆదిత్యః శ్రీ0* అను మంత్రమును చెప్పుచూ ఆర్ఘ్యమును విడువవలయును. ఈ ప్రకారము ప్రతినిత్యము ఆచరించుచున్న ఆ సాధకునికి ఏ కార్యమునందు అపజయం ఉండదు. ఎటువంటి కష్టమునైనను అవలీలగా దాటగలడు. దీర్ఘాయువు కలుగును. అపమృత్యువు బాధ ఉండదు. అతడి సంతానము కూడా సమర్ధవంతులగుదురు.
No comments:
Post a Comment