Tuesday, July 29, 2025

వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారు

వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారు

హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం

మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ (1905) వారు తమ పేరును గొమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు. వీరు గోమాతను పూజించుట వల్ల వైశ్యులకు గోమతి అను పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా వైశ్యులకు గోమతి అను పేరు ఉంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు.[1]

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఈకథను గూర్చి కన్యకా పురాణములో మిక్కిలిగా ప్రస్తావించబడింది.దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు.ఈ పురాణము ముఖ్యముగా పెనుగొండ వైశ్యుల కుల ధర్మముల కట్టడి యొనర్చుట కుద్దేశించబడిన గ్రంథముగా కనబడుచున్నది.ఇందు చెప్పబడిన కథ సూక్ష్మముగా చెప్పబడింది.భగవంతుడైన శివుని ప్రేరణచే వైశ్యులు భూలోకమందలి పదునెనిమిది పట్టణములలో ఆవర్భవించిరి.పెనుగొండ వారిముఖ్య పట్టణము.మిగిలిన పదుహేడు పట్టణములు వరుసగా, ధర్మ, ధనద, పాంచాల, నిరవద్య, జననాధ, క్షీరకాసార, దెందులూర, ఏలూర, ఘంటశాల, త్రిగుణిత, ఘనభీమ, విశాఖ, కళింగ, నృశింహ, వీరనారాయణ,అచంట, సగరము. ఈ పురాణములో, కొన్ని శాసనముల ఉదహరించబడినాయి. వాటిలో తామరాడ శాసనము, బాపట్ల తాలూకాలోని పెదచెరుకూరు శిలాశాసనము, విష్ణువర్ధనుని ఇక్షుగ్రామ తామ్రశాసనములు చాళుక్యా కాలమునకు చెందిన విష్ణువర్ధనుని గురుంచి తెలుపుట వలన, ఈ కథకు సంబంధిన కాలము సా.శ.10-11వ శతాబ్దము అయివుండవచ్చును.

*🍀 వాసవి దేవి అమ్మ జననం*🍀

వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. సా.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని (నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు.

ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.

వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం, తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.

భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

*విష్ణు వర్ధనుడు*

విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు.రాజరాజ నరేంద్రుడు తండ్రియైన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించికొని పెనుగొండ మీదుగా తన రాజధానియైన రాజమహేంద్రవరమునకు పోవుచున్నప్పుడు, విష్ణు వర్ధనుడు పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పేసింది.

కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.

*కులస్థుల ప్రతిస్పందన*

పరికరాల పెట్టె
వికీపీడియా నుండి

వాసవీ మాత
'వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం

మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ (1905) వారు తమ పేరును గొమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు. వీరు గోమాతను పూజించుట వల్ల వైశ్యులకు గోమతి అను పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా వైశ్యులకు గోమతి అను పేరు ఉంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు.[1]

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఈకథను గూర్చి కన్యకా పురాణములో మిక్కిలిగా ప్రస్తావించబడింది.దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు.ఈ పురాణము ముఖ్యముగా పెనుగొండ వైశ్యుల కుల ధర్మముల కట్టడి యొనర్చుట కుద్దేశించబడిన గ్రంథముగా కనబడుచున్నది.ఇందు చెప్పబడిన కథ సూక్ష్మముగా చెప్పబడింది.భగవంతుడైన శివుని ప్రేరణచే వైశ్యులు భూలోకమందలి పదునెనిమిది పట్టణములలో ఆవర్భవించిరి.పెనుగొండ వారిముఖ్య పట్టణము.మిగిలిన పదుహేడు పట్టణములు వరుసగా, ధర్మ, ధనద, పాంచాల, నిరవద్య, జననాధ, క్షీరకాసార, దెందులూర, ఏలూర, ఘంటశాల, త్రిగుణిత, ఘనభీమ, విశాఖ, కళింగ, నృశింహ, వీరనారాయణ,అచంట, సగరము. ఈ పురాణములో, కొన్ని శాసనముల ఉదహరించబడినాయి. వాటిలో తామరాడ శాసనము, బాపట్ల తాలూకాలోని పెదచెరుకూరు శిలాశాసనము, విష్ణువర్ధనుని ఇక్షుగ్రామ తామ్రశాసనములు చాళుక్యా కాలమునకు చెందిన విష్ణువర్ధనుని గురుంచి తెలుపుట వలన, ఈ కథకు సంబంధిన కాలము సా.శ.10-11వ శతాబ్దము అయివుండవచ్చును.

సంప్రదాయ గాథ
వాసవి దేవి జననం
వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. సా.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని (నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు.

పెనుగొండలో కల వాసవీధామ్ వద్ద ఉన్న 30 అడుగుల వాసవీమాత విగ్రహము
ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.

వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం, తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.

భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

విష్ణు వర్ధనుడు
విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు.రాజరాజ నరేంద్రుడు తండ్రియైన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించికొని పెనుగొండ మీదుగా తన రాజధానియైన రాజమహేంద్రవరమునకు పోవుచున్నప్పుడు, విష్ణు వర్ధనుడు పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పేసింది.

కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.

కులస్థుల ప్రతిస్పందన
ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమ శ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు

పిరి కివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.

భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమ శ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది. రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.

*🌹 వాసవి దేవి ప్రతిస్పందన*🌹

వాసవి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది- "ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందా. దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొన గలరు". వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.

*ఆత్మ బలిదానం*

వాసవీ మాత
'వాసవి కన్యకా పరమేశ్వరి' లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్‌లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్‌లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం

మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక కమిషన్ వేసాడు. దాని ప్రకారం ప్రతి కులానికి తమ పేర్లలో కోరిన మార్పులు రిజిస్టర్ చేసుకునే వెసులుబాటు కల్పించబడింది. దానిని అనుసరించి వైశ్య అసోసియేషన్ (1905) వారు తమ పేరును గొమతి నుండి ఆర్యవైశ్యగా మార్చుకున్నారు. వీరు గోమాతను పూజించుట వల్ల వైశ్యులకు గోమతి అను పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్లో కూడా వైశ్యులకు గోమతి అను పేరు ఉంది. ఆర్య అంటే గొప్ప వంశస్థుడు అని అర్ధం. దీన్ని ఒక జాతికి సంబంధించిన పదంగా పరిగణించరాదు. వీరంతా ద్రావిడ సంతతికి చెందిన వారు. వీరిలో చాలామంది ద్రవిడ భాష అయిన తెలుగు మాట్లాడుతూ ద్రావిడ సంస్కృతిని పాటిస్తారు.[1]

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.

ఈకథను గూర్చి కన్యకా పురాణములో మిక్కిలిగా ప్రస్తావించబడింది.దీని కర్త శ్రీ గురు భాస్కరాచార్యులు.ఈ పురాణము ముఖ్యముగా పెనుగొండ వైశ్యుల కుల ధర్మముల కట్టడి యొనర్చుట కుద్దేశించబడిన గ్రంథముగా కనబడుచున్నది.ఇందు చెప్పబడిన కథ సూక్ష్మముగా చెప్పబడింది.భగవంతుడైన శివుని ప్రేరణచే వైశ్యులు భూలోకమందలి పదునెనిమిది పట్టణములలో ఆవర్భవించిరి.పెనుగొండ వారిముఖ్య పట్టణము.మిగిలిన పదుహేడు పట్టణములు వరుసగా, ధర్మ, ధనద, పాంచాల, నిరవద్య, జననాధ, క్షీరకాసార, దెందులూర, ఏలూర, ఘంటశాల, త్రిగుణిత, ఘనభీమ, విశాఖ, కళింగ, నృశింహ, వీరనారాయణ,అచంట, సగరము. ఈ పురాణములో, కొన్ని శాసనముల ఉదహరించబడినాయి. వాటిలో తామరాడ శాసనము, బాపట్ల తాలూకాలోని పెదచెరుకూరు శిలాశాసనము, విష్ణువర్ధనుని ఇక్షుగ్రామ తామ్రశాసనములు చాళుక్యా కాలమునకు చెందిన విష్ణువర్ధనుని గురుంచి తెలుపుట వలన, ఈ కథకు సంబంధిన కాలము సా.శ.10-11వ శతాబ్దము అయివుండవచ్చును.

సంప్రదాయ గాథ
వాసవి దేవి జననం
వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. సా.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని (నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు.

పెనుగొండలో కల వాసవీధామ్ వద్ద ఉన్న 30 అడుగుల వాసవీమాత విగ్రహము
ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు. దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.

వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం, తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.

భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.

విష్ణు వర్ధనుడు
విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహం ఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు.రాజరాజ నరేంద్రుడు తండ్రియైన చాళుక్య విష్ణువర్ధనుడు జైత్రయాత్ర ముగించికొని పెనుగొండ మీదుగా తన రాజధానియైన రాజమహేంద్రవరమునకు పోవుచున్నప్పుడు, విష్ణు వర్ధనుడు పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పేసింది.

కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.

కులస్థుల ప్రతిస్పందన
ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమ శ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు

పిరి కివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.

భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమ శ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది. రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.

వాసవి దేవి ప్రతిస్పందన
వాసవి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది- "ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందా. దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొన గలరు". వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.

ఆత్మ బలిదానం
వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు.

ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతం చేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనం మొదలగు వాటి గురించి వివరించింది.

*విష్ణువర్ధనుడి మరణం*

ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు. విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని విని హృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి, ఆమె అనుచరులను కొనియాడారు.

*శ్రీ వాసవి దేవి వారసత్వం*

ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-"సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది."

ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరు వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు.

వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు,మత విశ్వాసాన్ని నిలిపినందుకు,స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది. వైశ్యుల కీర్తిని విశ్వవ్యాప్తంగా వ్యాపించినందుకు గాను ఆమె ఎప్పటికి అజరామరం అయింది. ప్రాపంచిక సుఖాలను విస్మరించిన ఆమె వైశ్యుల మనసులలో ఒక విజేతగా,శాంతికి చిహ్నంగా ఎప్పటికి నిలిచిపోతుంది.

🌼☘️🌹🌻🍃🌺🌸🌷🌹🌻

ముద్రలు - దోష నివారణ............!!

ముద్రలు - దోష నివారణ............!!
నవగ్రహాల ముద్రలు......
గ్రహాదిపతులను పూజ సమయమున ఆయా గ్రహాదిపతులకు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. 

జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా గ్రహధిపతుల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. 

మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, 
మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు 
సంకేతమని అంటారు. 

బొటని వేలు అగ్నికి, 
చూపుడు వేలు వాయువుకు, 
మధ్యవేలు ఆకాశం, 
ఉంగరం వేలు పృధ్వి, 
చిటికెనవేలు జలానికి 
సంకేతాలు గా చెప్తారు. 

ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, 
వీటిని ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు లేకపోతే మందులు...వాడుకోవాల్సిందే.!

ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు.

బ్రహ్మదేవుడు చెప్పిన 108 ముద్రలలో 55 ముద్రలు మాత్రమే పూజలలో వినియోగించబడతాయి.

జపం,
ప్రాణాయామం,
ధ్యానం, 
ఆసనాలు 
అన్నీ ముద్రలు లేకుండా చేస్తే చేసిన పూజ నిష్పలమంటారు.

శిఖరిణీ ముద్ర.
ఈ ముద్ర సూర్య గ్రహానికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతిని పిడికిలిగా బిగించి బొటన వ్రేలిని మాత్రం నిటారుగా ఉంచితే శిఖరిణీ ముద్ర అంటారు.

అర్ధధేను ముద్ర.
ఈ ముద్ర చంద్రునికి ప్రీతికరమైన ముద్ర.

ఎడమ,కుడి చేతుల అనామిక కనిష్ట వ్రేళ్ళు నిటారుగా కలిపి ,తర్జనీ మధ్యమాంగుళులను ధేనుముద్రగా వస్తే అర్ధధేను ముద్ర అవుతుంది.

సమ్మీలిని ముద్ర.
ఈ ముద్ర కుజునికి ప్రీతికరమైన ముద్ర. 

రెండుచేతుల వ్రేళ్ళ కొసలను విడివిడిగా ఉంచి, అరచేతులను,అరచేయి మూలాన్ని ఒకటిగా కలిపితే సమ్మీలినీ ముద్రా అవుతుంది.

కుండ ముద్ర.
ఈ ముద్ర బుధునికి, శివునికి, సరస్వతికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతియొక్క అన్నీ వ్రేళ్ళను ఒకటిగా కలిపి కొంచెం లోపలి వైపుకు వంచి,రెండు అరచేతులను కుండ ఆకారంలో కలిపితే కుండ ముద్ర అవుతుంది.

చక్రముద్ర.
ఈ ముద్ర గురునికి, విష్ణువుకి, శివునికి ప్రీతికరమైన ముద్ర.

ఎడమచేతి యొక్క నాలుగు వ్రేళ్ళు బ్రొటన వ్రేలు కాకుండా కుడిచేతి యొక్క నాలుగు వ్రేళ్ళ మధ్యగా పోనిచ్చి , రెండుచేతుల బొటన వ్రేళ్ళ చివరాలు ఒకటిగా కలిపి , రెండు బొటన వ్రేళ్ళను సాధకుని వైపు వ్యాపించినచో 
అది చక్రముద్ర అవుతుంది.

శూల ముద్ర.
ఈ ముద్ర శుక్రునికి,శివునికి ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతి యొక్క బొటనవ్రేలుతో మద్యవ్రేలును కొంచెం లోపలివైపుకు వంచి మిగతా మూడు వ్రేళ్ళ చివరలు ఒకటిగా కలిపితే శూలముద్ర అవుతుంది.

సింహముఖి ముద్ర.
ఈ ముద్ర దుర్గాదేవికి, విష్ణువుకు, శనీశ్వరునికి 
ఇది ప్రీతికరమైన ముద్ర.

రెండు అరచేతులు ఒకటిగా కలిపి ఎడమచేతి 5 వ్రేళ్ళ కొసలు కుడి అరచేతిలో ఉంచి ,ఎడమచేతిని కొంచెం క్రిందికి జార్చినచో సింహముఖి ముద్ర అవుతుంది.

భగముద్రా.
ఈ ముద్ర శివునికి, విష్ణువుకు, రాహువునికి ప్రీతికరమైన ముద్ర.

రెండు చేతివ్రేళ్ళను గోముఖాకారంలో చేసి చెవుల దగ్గర ఉంచితే భగ ముద్ర అవుతుంది.

త్రిముఖ ముద్ర.
ఇది కేతువుకు, విశ్వేదేవతలకు, మాతృగణాలకు ప్రీతికరమైన ముద్ర.

కుడిచేతి బొటనవ్రేలు,చూపుడువ్రేలు మధ్యవ్రేళ్ళ యొక్క చివరలు ఒకటిగా కలిపి,అనామిక కనిశ్తికాంగుళులను లోపలకుముడిస్తే త్రిముఖ ముద్ర అవుతుంది.

నవగ్రహ ముద్రలను దైనందిన పూజా కార్యక్రమాల్లో వినియోగించుకొనిన యెడల , 
నవగ్రహల అనుగ్రహం కలుగుతుంది.

త్రిగయా క్షేత్రాల మహాత్మ్యం – ఇవి ఇలా ఏర్పడ్డాయి ??

త్రిగయా క్షేత్రాల మహాత్మ్యం – ఇవి ఇలా ఏర్పడ్డాయి ?? 

📜 బ్రహ్మ, విష్ణు, శివుల తత్త్వాలతో ఏర్పడిన మోక్ష క్షేత్రాలు

పురాణాల ప్రకారం, ఒకప్పుడు గయాసురుడు అనే రాక్షసుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరం పొందాడు. ఆ వరం ప్రకారం, అతనిని చూసే వారందరికీ మోక్షం కలగాలనే శక్తిని పొందాడు. గయాసురుడు మోక్షప్రదాతగా మారిపోవడంతో, పాపులు కూడా మోక్షం పొందుతూ ధర్మం విలీనమయ్యే పరిస్థితి వచ్చింది.

దీనితో దేవతలందరూ కలసి విష్ణుమూర్తిని ప్రార్థించారు.
విష్ణువు గయాసురుని వద్దకు వెళ్లి అతనిని భూమిపై పడుకోమని, తన పాదంతో నిన్ను నొక్కి పుణ్యభూమిగా మార్చుతానని చెప్పాడు. గయాసురుడు అంగీకరించాడు. విష్ణువు తన పాదాన్ని గయాసురుని ఛాతీపై ఉంచగా, గయాసురుడు భూమిలో లీనమయ్యాడు. అతని శరీర భాగాలపైనే ఈ మూడు పవిత్ర క్షేత్రాలు ఏర్పడ్డాయని పురాణ విశ్వాసం.

🔱 ఇలా త్రిగయా క్షేత్రాలు ఏర్పడిన తీరు:
🕉 త్రిగయా క్షేత్రాలు – త్రిపుణ్యాల త్రయం 🕉
📿 శివ భక్తులకు అత్యంత పవిత్రంగా భావించే మూడు గయా క్షేత్రాలు

హిందూ సంప్రదాయంలో త్రిగయా క్షేత్రాలు అనే పదం చాలా పవిత్రమైనది. ఇవి మన పితృదేవతల కోసం తర్పణం, శ్రాద్ధకార్యాలు చేసేందుకు ప్రసిద్ధి చెందిన మూడు ప్రధాన క్షేత్రాలను సూచిస్తాయి:

*1️⃣ శిరోగయా క్షేత్రం – గయా, బీహార్*

ఇది విష్ణుపద క్షేత్రంగా ప్రసిద్ధి.

ఇక్కడ విష్ణుమూర్తి పాదం ఉన్న పవిత్ర స్థలంలో పితృతర్పణం చేయడం వల్ల ఆత్మలకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది.

ప్రధానంగా విష్ణుపద మందిరం ప్రసిద్ధం.

*2️⃣ నాభిగయా క్షేత్రం – జాజ్‌పూర్, ఒడిషా*

ఇది బ్రహ్మ దేవునికి సంబంధించి క్షేత్రం.

ఇక్కడ బ్రహ్మ దేవుని నాభి భాగం ఉన్నదని పురాణాల వాదన.

పితృ కార్మికతలో ఇది రెండో క్షేత్రంగా పరిగణించబడుతుంది.

*3️⃣ పాదగయా క్షేత్రం– పిఠాపురం, ఆంధ్రప్రదేశ్*

ఈ క్షేత్రం పరమశివుడి పాదం ఉన్న స్థలంగా భావించబడుతుంది.

శివుని అనుగ్రహం పొందే పవిత్ర పితృ క్షేత్రం.

ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు సంతోషించి అనుగ్రహిస్తారని నమ్మకం.

శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చాలా ప్రసిద్ధి.

📜 ఇవి ఎందుకు విశేషం?

ఈ మూడు క్షేత్రాలలో తర్పణం, శ్రాద్ధం చేయడం ద్వారా త్రిపితృదేవతలకు (పిత, పితామహ, ప్రపితామహ) శాంతి కలుగుతుందని, వారి ఆశీర్వాదం వంశానికి లభిస్తుందని పురాణ విశ్వాసం. ఇది వంశ పాపాలను నివారించి క్షేమాన్ని కలుగజేస్తుంది.

దుర్గాదేవి, మంగళవారం మరియు రాహుకాల పూజ రాహుకాలం అనేది ఏ కొత్త పనినీ ప్రారంభించడానికి అశుభమైన సమయంగా పరిగణించ బడుతుంది

దుర్గాదేవి, మంగళవారం మరియు రాహుకాల పూజ రాహుకాలం అనేది ఏ కొత్త పనినీ ప్రారంభించడానికి అశుభమైన సమయంగా పరిగణించ బడుతుంది. అయితే ప్రత్యేక దేవతలను ఈ సమయంలో పూజిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.

దుర్గాదేవి అటువంటి దేవతలలో ఒకరు, ముఖ్యంగా మంగళవారం రాహుకాలంలో ఆమె పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. 🌺🙏

🌺ఈ మూడింటి మధ్య సంబంధానికి గల కారణాలు:
దుర్గాదేవి - రాహువు అధిదేవత:
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఛాయా గ్రహమైన రాహువుకు అధిదేవత దుర్గాదేవి. రాహువు ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి లేదా తొలగించడానికి దుర్గాదేవిని పూజించడం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. 🌺
🌺రాహుకాలంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో రాహువు అధిదేవత అయిన దుర్గాదేవిని పూజిస్తే, రాహువు యొక్క చెడు ప్రభావాలు తగ్గి, శుభ ఫలితాలు కలుగుతాయి.
 మంగళవారం - కుజుడు, శక్తికి ప్రతీక:
   * మంగళవారం కుజ (అంగారక) గ్రహానికి అంకితం చేయబడిన రోజు. కుజుడు ధైర్యం, శక్తి, సంకల్పం, యుద్ధ పటిమకు అధిపతి. 🌺
🌺 దుర్గాదేవి స్వయంగా శక్తి స్వరూపిణి. ఆమె దుష్టశక్తులను సంహరించి, భక్తులకు విజయాన్ని ప్రసాదించే దేవత. మంగళ గ్రహ లక్షణాలు దుర్గాదేవి లక్షణాలతో సరిపోలతాయి.
అందుకే, శక్తికి అధిదేవత అయిన దుర్గాదేవిని కుజుడికి సంబంధించిన మంగళవారం నాడు పూజించడం వల్ల ఆమె అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్మకం.
 మంగళవారం రాహుకాలంలో పూజ యొక్క ప్రాముఖ్యత:
 మంగళవారం నాడు వచ్చే రాహుకాలంలో దుర్గాదేవిని పూజిస్తే, రాహు దోషాలు (కాలసర్ప దోషం వంటివి) మరియు కుజ దోషాలు తొలగిపోతాయి. 🌺
 🌺ఈ సమయంలో దుర్గాదేవిని ప్రత్యేకంగా నిమ్మకాయ దీపాలు (నిమ్మపండును కోసి ప్రమిదలుగా చేసి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం) పెట్టి పూజిస్తారు. ఇది దుష్టశక్తులను దూరం చేయడంలో, ఆటంకాలను తొలగించడంలో శక్తివంతమైనదిగా భావిస్తారు.
 వివాహ అడ్డంకులు, అనారోగ్య సమస్యలు, రుణ బాధలు, ఈతిబాధలు వంటి వాటిని తొలగించుకోవడానికి మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవి పూజను చాలా మంది ఆచరిస్తారు. 🌺

🌺సంక్షిప్తంగా, మంగళవారం. రాహుకాలం అనేది రాహువు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే సమయం. రాహువుకు అధిదేవత దుర్గాదేవి కావడం వల్ల, ఈ ప్రతికూల సమయంలో దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా ఆ గ్రహ దోషాలు నివారించబడతాయి మరియు కుజుని శక్తికి అనుగుణంగా ఆటంకాలు తొలగిపోయి, విజయాలు చేకూరుతాయని ప్రబలంగా నమ్ముతారు. 🌺

సేకరణ పోస్ట్

Sunday, July 27, 2025

క్షుద్ర ప్రయోగాల దుష్ట శక్తులు మీ ఇంటిలోకి రాకుండా చేసే 5 నిమిషాల తంత్ర ప్రయోగం

క్షుద్ర ప్రయోగాల దుష్ట శక్తులు మీ ఇంటిలోకి రాకుండా చేసే 5 నిమిషాల తంత్ర ప్రయోగం 


చేతబడి, బాణామతి మరియు ఇతర అనేక రకాల క్షుద్ర ప్రయోగాల దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకొని వాటిని నిర్మూలించడానికి ఇది చాలా సులభమైన పరిహారం. ఈ పరిహారం చేయడానికి మంత్రాలూ, పూజలు వంటివి ఏవి చేయవలసిన అవసరం లేదు.
మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజున సాయంత్రం 6 మరియు 7 గంటల మధ్య చేయాలి., ఈ పరిహారం చేయడానికి మీకు కేవలం రెండు వస్తువులు అవసరం అవుతుంది. ఒకటి "గోమాత పంచితము" (ఆవు మూత్రం) మరియు మరొకటి పసుపు కొమ్ము. మీరు మొదట పసుపు కొమ్మును కొద్దిగా నీటి చుక్కలు వేసి, సాన రాయి పై అరగదీసి మెత్తటి పసుపు ముద్దను తయారు చేసుకోవాలి. తరువాత ఈ పసుపు ముద్దను దేశీయ ఆవు మూత్రంలో బాగా కలపాలి.
పసుపు మిశ్రమం కలిపిన గోమూత్రాన్ని మీ ఇంటి వెలుపల మీ ప్రధాన ద్వారం ముందు అలకాలి (బాగా పూయాలి). మిగిలిన మిశ్రమాన్ని ఎర్రటి పువ్వు ఉపయోగించి మీ ఇంటి అన్ని గదుల్లో చల్లుకోవాలి. మీరు ఎర్రటి పువ్వును ఈ మిశ్రమంలో ముంచి అన్ని గదుల్లోని పువ్వు ద్వారా చల్లుకోవాలి.
ఈ పరిహారం  చేతబడి, బాణామతి, చిల్లంగి, శాతవాలం మరియు ఇతర అనేక రకాల క్షుద్ర ప్రయోగాల దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకొని, మీ ఇంటి లోని కుటుంబ సభ్యులందరినీ మీకు తెలిసిన మరియు తెలియని శత్రువులు చేసిన అనేక క్షుద్ర మంత్ర విద్యల యొక్క దుష్ట ప్రభావాల నుండి రక్షిస్తుంది.

స్త్రీ ధరించే గాజుల మహత్యం -- సౌభాగ్యం, ఆరోగ్యం, మరియు సాంప్రదాయం............!!

స్త్రీ ధరించే గాజుల మహత్యం -- సౌభాగ్యం, ఆరోగ్యం, మరియు సాంప్రదాయం............!!
స్త్రీల జీవితంలో గాజులు కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అవి సంస్కృతి, సంప్రదాయం, సౌభాగ్యం మరియు ఆరోగ్యానికి ప్రతీకలు.  గాజుల గురించి విలువైన సమాచారం వాటి ప్రాముఖ్యతను చక్కగా వివరిస్తుంది.


గాజులు - సాంప్రదాయం మరియు అందం:
 * శాస్త్ర సూచన: ఎంత ధనవంతులైనా, రెండు చేతుల నిండా బంగారు గాజులు వేసుకున్నా, ఒక్కొక్క చేతికి కనీసం రెండేసి మట్టి (గాజు) గాజులు ధరించాలని శాస్త్రం చెబుతోంది.

 * ఆరాధనలో స్థానం: అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతో పాటు గాజులను కూడా ఉంచి పూజించడం మన ఆచారం.

 * ముత్తయిదువులకు గౌరవం: ముత్తయిదువులకు గాజులిచ్చి గౌరవించే సాంప్రదాయం మనది. ఇది వారికి దీర్ఘ సుమంగళి భావాన్ని, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది.

 * ప్రేమానురాగాలకు ప్రతీక: ఎంత పేదింటి అన్నయినా, చెల్లెలిని చూడడానికి వచ్చి తిరిగి వెడుతున్నప్పుడు, ఓ పదో, పరకో చేతిలోపెట్టి, 'గాజులేయించకోమ్మా' అనడం అనేది ప్రేమ, బాధ్యత మరియు సంస్కృతిలో గాజులకు ఉన్న స్థానాన్ని తెలియజేస్తుంది.

 * సౌందర్యంలో భాగం: స్త్రీ మంచి చీరకట్టుకొని, ఎన్ని నగలు మెడలో ధరించినా, చేతులకు గాజులు లేకుంటే అందం పరిపూర్ణం కాదు. గాజులు స్త్రీ సౌభాగ్యాన్ని ప్రతిబింబిస్తాయి.

గాజుల ప్రయోజనాలు - ప్రాచీన నమ్మకాలు:
 * పూర్వకాలంలో పురుషులు కూడా: గాజులు ధరించడం స్త్రీలకే కాదు, పూర్వ కాలంలో పురుషులు కూడా ధరించేవారట. కాలక్రమేణా ఇది స్త్రీలకు మాత్రమే అనే ఆచారంగా మారింది.

 * దిష్టి నివారణ, శబ్ద ప్రభావం: పుట్టిన పిల్లలకు దిష్టి తగలకుండా చేతికి నల్లని గాజులు వేస్తారు. ఇది దిష్టి కోసమే కాదు, ఆ గాజుల నుండి వచ్చే సవ్వడులు పసిపిల్లలను పలకరించి, వారిలో బోసినవ్వులను పూయిస్తాయట. ఈ శబ్దాలు పిల్లల మానసిక అభివృద్ధికి కూడా సహాయపడతాయని నమ్ముతారు.

 * నడవడికలో మార్పు: గాజులు ఎంత సున్నితంగా ఉంటాయో, గాజులు ధరించిన స్త్రీ అవి పగలకుండా సున్నితంగా నడుస్తుంది. ఈ సున్నితమైన నడక వలన ఆమె నడవడికలో కూడా మార్పు వస్తుందని అంటారు.

 * లక్ష్మీ కటాక్షం: చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతుంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఇంటిలో తిరుగుతుందట. అందుకే గాజులు పగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.

శ్రీమంతంలో గాజుల ప్రాముఖ్యత (శాస్త్రీయ దృక్పథం):
శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారనే దానికి అద్భుతమైన కారణాలున్నాయి:
 * సున్నితత్వ సూచన: ఐదవ నెలలో స్త్రీ గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తుంది. శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో, తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, గాజుల రూపంలో (గాజులు సున్నితమైనవే కదా) తెలియజేస్తారట.

 * ఆరోగ్య ప్రయోజనాలు:
   * మోచేతికి మరియు మణికట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయి.
   * గాజుల ద్వారా కలిగే స్వల్ప ఒత్తిడి (ప్రెషర్) వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమై, గర్భంలోని కండరాలు సరిగా పనిచేయడానికి దోహదపడతాయట.

 * శిశువు వినికిడి శక్తి: గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక, గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి, శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయి. ఇది శిశువు మెదడు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని కొందరు నిపుణులు పేర్కొంటారు.
గాజులు కేవలం ఆభరణాలుగా కాకుండా, స్త్రీ జీవితంలో శ్రేయస్సు, ఆరోగ్యం మరియు పవిత్రతకు ప్రతీకగా నిలుస్తాయి. వాటిని గౌరవించడం మన సాంప్రదాయాలను గౌరవించడమే.

Saturday, July 26, 2025

నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి-కర్ణాటక

నాగలమడక  సుబ్రహ్మణ్య స్వామి-కర్ణాటక


కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక (పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు.

 
 ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది

. ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు.
 
ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు.

 శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.  శ్రీరాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు. 
ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామి వారి గుడి ఉన్నది

నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారని ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన హాజరయ్యేవారని అంటారు. 

ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేక పోయారని, అయితే భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందని అన్నంభట్టు గారు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు.

 
నాగాభరణం…
 
వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంభట్టుకు కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. 

ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే నాగలమడక అని పేరు వచ్చిందంటారు. 

అది కూడా స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. 

 
ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసింది. 
 
కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

 నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.పుల్లివిస్తర్ల విశిష్టత…
  
ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుంటారు. అందులో విశిష్టమైనది పుల్లివిస్తర్లు (బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం.
 
 స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం పిదప విడిచిన పుల్లివిస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటుస్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. అప్పటి వరకు వున్న ఉపవాస దీక్షను విరమించడం భక్తులు అనవాయితీ.
  
ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుముకూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.
 
 అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొనివుంది. 

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది

హరోం హర


అడవిలో ఆధ్యాత్మిక క్షేత్రం అశ్వత్ధామ ప్రతిష్టించిన శివలింగం , ఏడాదికి 2 రోజులే దర్శనానికి అనుమతి!

అడవిలో ఆధ్యాత్మిక క్షేత్రం
అశ్వత్ధామ ప్రతిష్టించిన శివలింగం , ఏడాదికి 2 రోజులే దర్శనానికి అనుమతి!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బండి ఆత్మకూరు మండల పరిధిలో నల్లమల అడవిలో ఉంది గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రం. ఈ దేవాలయం ఏడాదికి రెండ రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. 

దట్టమైన అడవిలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర ఆలయాన్ని కాకతీయ, విజయనగర రాజులు పునర్నిర్మించినట్టు శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ పరమేశ్వరుడే బ్రహ్మేశ్వరుడి రూపంలో కొలువై ఉన్నాడు. మహాభారత కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అశ్వత్థాముడు ( యుద్ధసమయం ముగిసిన తర్వాత ఉప పాండవులను చంపిన పాప ప్రక్షాళన కోసం) శ్రీకృష్ణుడి ఆదేశానుసారం గుండ్లకమ్మ నదితీరంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థలపురాణం.  జన్మస్థానతీరాన శివలింగాన్ని ప్రతిష్టించాడని భక్తుల నమ్మకం. ఇక్కడ గుండ్లబ్రహ్మేశ్వరుడిగా  కొలువైన శివయ్యతో పాటూ  రాజరాజేశ్వరిదేవి, అశ్వత్థామ, వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహాలను దర్శించుకోవచ్చు. 

ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే సంవత్సరానికి రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. మహా శివరాత్రి సమయంలో రెండు రోజుల పాటు భక్తులకు ప్రవేశం ఉంటుంది. అప్పుడు కూడా అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. 

గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయం సందర్శం కేవలం ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు ఇక్కడ ప్రకృతి మైమరపిస్తుంది. ఎన్నో వృక్షజాతులు, జంతువులు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో దాదాపు 353కి పైగా వృక్షజాతులు ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.  పులులు సంచరించే ప్రదేశం ఇది...ఇంకా మచ్చలపిల్లి, దుప్పులు ఇతర అటవీ జంతువులను చూడొచ్చు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 23 పులులు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్న లెక్క. 

ఆలయం సమీపంలో ఉన్న గుండ్లకమ్మ నది నంద్యాల, ప్రకాశం, పల్నాడు, బాపట్ల వరకూ ప్రవహిస్తుంది. ఈ నదిపై కందుల ఓబుళరెడ్డి గుండ్లకమ్మ జలాశయం ఏర్పాటు చేశారు. ఈ జలాశయంతో ప్రకాశం జిల్లా పరిధిలో ఎన్నో గ్రామాలకు తాగు, సాగునీరు అందుతోంది
 
 *గుండ్ల బ్రహ్మేశ్వరస్వామి దేవాలయానికి ఎలా వెళ్లాలి?* 

ముందుగా నంద్యాల జిల్లా వెలుగోడు చేరుకోవాలి. అక్కడి నుంచి గట్టుతండా మీదుగా నేరుగా ఈ క్షేత్రానికి ట్రాక్టర్లు సహా వివిధ వాహనాలుంటాయి.  గతంలో ఆర్టీసీ బస్సులతో పాటూ అన్ని వాహనాలు ఈ క్షేత్రానికి వెళ్లేవి. తెలుగుగంగ రిజర్వాయర్‌ నిర్మాణం,  పులుల సంరక్షణ కేంద్రంగా ఈ క్షేత్రాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించడంతో రహదారిని మూసి వేశారు. ఏటా మహాశివరాత్రి సందర్భంగా అయినా అనుమతించాలన్న భక్తుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏడాదికి 2 రోజులు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఇంకా నంద్యాల - వెలుగోడు - ఆత్మకూరు - సంతజూటూరు  నుంచి పెద్దదేవలాపురం  మీదుగా ఈ ఆలయానికి వెళ్లొచ్చు.  ఇంకా నంద్యాల నుంచి గాజులపల్లె మీదుగా గిద్దలూరు దిగువమెట్టు నుంచి కూడా గుండ్లబ్రహ్మేశ్వరం చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే అన్ని రకాల వాహనాలు వెళతాయి. 42 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం 6 గంటలు బయలుదేరి వెళ్లి సాయంత్రం 6 లోపు వచ్చేయాల్సి ఉంటుంది. అప్పటివరకూ మాత్రమే అనుమతి.  

ఒకప్పుడు కార్తీమాసం, మాఘమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తుల సందడి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ అధికారులు అనుమతి నిరాకరించడంతో ఏడాదిలో రెండు రోజులే వెళ్లే అవకాశం వస్తోంది. నిత్యం భక్తులు సందర్శించుకునే ఏర్పాట్లు చేస్తే ఆలయం అభివృద్ధి చెందుతుందంటున్నారంతా. అయితే పులుల సంరక్షణ కేంద్రం కావడంతో ఏడాదికి రెండు రోజులే అనుమతి అని అటవీ అధికారులు స్పష్టంగా చెప్పేస్తున్నారు.
@highlight #bhakti #omnamahshivaya #gundlabrahmeswaram

Thursday, July 24, 2025

మంత్రం వేగంగా సిద్ధించాలంటే మంత్రం తొందరగా సిద్ధించడానికి కొన్ని నియమాలు పాటించాలి.

మంత్రం వేగంగా సిద్ధించాలంటే


 మంత్రం తొందరగా సిద్ధించడానికి కొన్ని నియమాలు పాటించాలి.అవి,

1. రోజూ స్నానం చేయాలి.లేదా కాళ్ళూ,చేతులూ కడుక్కోవాలి.ఉతికిన వస్త్రాలు ధరించాలి.స్నానం చేసిన తర్వాత జపం పూర్తయ్యేవరకూ ఎవరినీ ముట్టుకోకూడదు.

2. రోజూ మానకుండా చేయాలి.చుట్టాలొచ్చారని,ఫ్రెండ్స్ వచ్చారని..ఇలా ఏదో వంక పెట్టి జపం మానకూడదు.అయితే ప్రయాణాలు,ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు మానవలసి వస్తుంది.పరవాలేదు.

3. రోజూ ఒకే టైమ్ కు జపం మొదలుపెడితే వేగంగా సిద్ధిస్తుంది.ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి మీరు ఎప్పుడు చేసినా ఒకే టైమ్ కు జపం చేయాలి.

4. మీరు చేసే జపమాలను మీరు తప్ప వేరే వాళ్ళు తాకకూడదు.

5. జపం చేస్తున్నప్పుడు మనం నేలను తాకకూడదు.కింద శుభ్రమైన వస్త్రం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి.జపమాల కూడా నేలను తాకకూడదు.

6. జపానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి.వాసన రాకూడదు.

7. భోజనం చేసిన 3 గంటల తర్వాత జపం చేయాలి.టిఫిన్ కు ఈ పట్టింపు లేదు.

8. ఎట్టి పరిస్థితి లోనూ ధర్మం తప్పకూడదు.

9. కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం,పేదవారికి దానం చేయడం,ఆకలితో ఉన్న మనుషులకు, పశుపక్ష్యాదులకు భోజనం పెట్టడం,పూజ,ధ్యానం చేయడం చేస్తే మన పాపాలు తొందరగా కరిగిపోతాయి.

10. ఇతరులను తిట్టకూడదు.తిట్టడం వల్ల వాళ్ళ పాపాలు మనకు అంటుకుంటాయి.

11. మనం జపం చేసేటప్పుడు జపమాల ఎవ్వరికీ కనిపించకూడదు.దానిపై ఉతికిన గుడ్డ కప్పి చేయాలి లేదా తలుపు గడియపెట్టి చేయాలి.జపమాల కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కింద కూడా ఒక మంచి గడ్డ పరచుకోవాలి.

12. జపం చేసేటప్పుడు మన చూపుడు వేలు జపమాలకు తగలకూడదు.

13. మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు.జపం మనసులో చేసుకోవాలి.

14. అప్పుడప్పుడూ గుడిలో,నదీ తీరాల వద్ద,కొండ గుహలలో,పర్వత శిఖరాల వద్ద చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది.అన్నిటికన్నా ఎక్కువ శక్తి మహాత్ముల సమాధుల వద్ద చేస్తే వస్తుంది(ఉదా:- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి...etc., )

15. గ్రహణం చాలా పవర్ పుల్.గ్రహణం నాడు చేసే మంత్రం లక్షతో సమానం.అయితే విష్ణు,శివ,లలిత వంటి సాత్విక మంత్రాలు గ్రహణం నాడు చేయకూడదు.రాజస,తామస మంత్రాలు మాత్రమే గ్రహణం నాడు చేయాలి.

Monday, July 21, 2025

పాశుపత మంత్ర ప్రయోగము

పాశుపత మంత్ర ప్రయోగము
శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత

మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. 

పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. ఉదాహరణకు ఆరోగ్యాన్ని, ఆయుర్వృద్ధిని ఇచ్చే అమృత పాశుపతమును చేస్తున్నప్పుడు ముందుగా పాశుపత మంత్రమును చెప్పాలి. 

ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః 

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । 
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।। 

ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా। 

ఇది సంపుటి చేయవలసిన మంత్రం. 

ఈ మంత్రం చెప్పాక రుద్రం లోని ఒక మంత్రం చెప్పాలి. 
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పాలి. 
ఆ తర్వాత మళ్లీ త్య్రంబకం చెప్పి రుద్రంలోని తర్వాతి మంత్రాన్ని చెప్పాలి. 

ఇలా 169 రుద్ర మంత్రములను సంపుటీకరిస్తే అది ఒక పాశుపతం అవుతుంది. ఇది గురుముఖతః నేర్చుకొని, మంచి అనుభవజ్ఞులతో చేయించుకొన్నచో మంచి ఫలితములను ఇస్తుంది. 

ఈ పాశుపత మంత్రములు ప్రధానముగా 14 రకములు. 

1. మహా పాశుపతము 
2. మహాపాశుపతాస్త్ర మంత్రము 
3. త్రిశూల పాశుపతము 
4. ఆఘోర పాశుపతము 
5. నవగ్రహ పాశుపతము 
6. కౌబేర పాశుపతము 
7. మన్యు పాశుపతము 
8. కన్యా పాశుపతము 
9. వరపాశుపతము 
10. బుణ విమోచన పాశుపతము 
11. సంతాన పాశుపతము 
12. ఇంద్రాక్షీ పాశుపతము 
13. వర్ష పాశుపతము 
14. అమృత పాశుపతము 

విధానము: 

1. మహాపాశుపతము: Maha Pashupatam
For removing hurdles
మంత్రము: నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ।। 

ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి. 

అభిషేక ద్రవ్యములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్యములు. 

ఫలము: ఈ మహా పాశుపత మంత్ర రాజముతో సమానమగు మంత్రము ముల్లోకములలో ఎక్కడను లేదు. దీని వలన రాజ్యాధికారము ఎట్టి కార్యమైననూ శీఘ్రముగా అగుటకు ఈ మంత్రమును చేయించవలయును. 

2. మహాపాశుపతాస్త్ర మంత్రము: Maha Pashupata Astra Mantra
To fulfill wishes
మంత్రము: క్రాం క్రీం క్రోం ఘ్రం క ఎ ఇ ల హ్రీం నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ।। 

ఈ మంత్రమును 169 రుద్రమంత్రములతో సంపుటీకరించి శివునికి అభిషేకించాలి. 

అభిషేక ద్రవ్యములు: పంచామృతములు మరియు ఇతర అభిషేక ద్రవ్యములు. 

ఫలము: సర్వ కార్య సిద్ధి, వాంఛితార్థ ఫలదాయిని. 

3. త్రిశూల పాశుపతము: Trishula Pashupatam
For health problems and protections from enemies
దీని విధానము మిగతా పాశుపతములకంటే భిన్నంగా ఉంటుంది. దీనిలో మొదట నమకమును, తరువాత పురుషసూక్తమును తదనంతరము చమకమును పఠించిన యెడల ఈ పాశుపత విధానము పూర్తి అగును. ఇది అపమృత్యుహరము. 

4. అఘోర పాశుపతము: Aghora Pashupatam
For serious health problems
మంత్రము: ఓం అఘోరేభ్యో2ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః। సర్వేభ్య స్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః।। 

ఈ మంత్రమును రుద్రముతో సంపుటము చేసి శివుణ్ణి అభిషేకించినచో ఈ మంత్రసిద్ధి అగును. 

అభిషేక ద్రవ్యములు: దీనికి పంచామృత అభిషేకముతో పాటు అష్టపుష్పపూజ, క్షీరాన్న నివేదనము చేయవలసియుండును. 

ఫలము: అపమృత్యుహరం. 

5. నవగ్రహ పాశుపతము: Navagraha Pashupatam
For Doshas in Brith chart caused by planets
మంత్రము: ఓం క్లీం శ్రీం ఐం హ్రీం గ్లౌం రం హుం ఫట్‌ 

విధానము: పైన ఇచ్చిన మంత్రముతో రుద్ర సంపుటి గావించి శివుణ్ణి అభిషేకించాలి. 

అభిషేక ద్రవ్యము: పంచామృతములు, బిల్వపత్రములు, అష్టపుషములు, క్షీరాన్నము ఈ అభిషేకమునకు కావలసియుండును. 

ఫలము: నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి ఈ పాశుపత మంత్రము అత్యంత ఫలదాయి. 

6. కౌబేర పాశుపతము: Koubera Pashupatam
For Financial growth
మంత్రము: రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే । 
నమో వయం వై శ్రవణాయ కుర్మహే। 
సమే కామాన్కామ కామాయ మహ్య।్‌ 
కామేశ్వరో వైశ్రవణో దదాతు। 
కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః। 

ఈ పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల కౌబేర పాశుపతమనబడును. 

ద్రవ్యము: ఆవునెయ్యి తో అభిషేకము, బిల్వపత్ర పూజ, మౌద్గదన నివేదన 

ఫలము: ఐశ్వర్యాభివృద్ధి. ఆర్థిక లాభములు. 

7. మన్యు పాశుపతము: Manyu Pashupatam
For protections from enemies
మంత్రము: సంపృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చమన్యుః। 
భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయం ।। 

పై మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటము చేసిన యెడల అది మన్యుపాశుపతమనబడును. 

ద్రవ్యము: ఖర్జూర ఫల రసాభిషేకము, జమ్మి పత్రి పూజ, మాషచక్ర నివేదన. 

ఫలము: ఈ పాశుపతము వలన శతృబాధానివారణమగును. 

8. కన్యా పాశుపతము: Kanya Pashupatam
For unmarried boys
మంత్రము: ఓం పావీ రవీ కన్యా చిత్రాయుస్సరస్వతీ వీరపత్నీధియంధాత్‌ । 
జ్ఞ్నాభిరచ్చిద్రగ్‌ ం శరణగ్‌ ం సజోషా దురాద్ష్రం గృణతే శర్మయగ్‌ ం సత్‌ ।। 

ఈ మంత్రమును 169 రుద్రమంత్రమంత్రములచే సంపుటితము చేసిన యెడల కన్యాపాశుపతమనబడును. 

అభిషేక ద్రవ్యము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు, కరవీర పుష్పములు పూజ కొరకు, చక్కెర పొంగలి నివేదన కొరకు. 

ఫలము: ఈ మంత్రము వలన ఇష్టకన్యాప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 

9. వర పాశుపతము: Vara pashupatam
For Unmarried girls
మంత్రము: ఓం క్లీం నమో భగవతే గంధర్వరాజ విశ్వావసో మమాభిలషితం వరక్షిప్రం ప్రయచ్ఛ స్వాహా।। 

ఈ మంత్రముతో 169 రుద్రమంత్రములను సంపుటితం చేసిన యెడల అది వర పాశుపతం అగును. 

అభిషేక ద్రవ్యము: పంచదార (మెత్తగా పొడిచేయాలి) అభిషేకము కొరకు , కరవీర పుష్పములు పూజ కొరకు, చక్కెర పొంగలి నివేదన కొరకు. 

ఫలము: ఈ పాశుపతం వలన ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్యలకు శీఘ్రముగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 

10. బుణ విమోచన పాశుపతం : Rina Vimochana Pashupatam
For Finacial problems and coming out from debts
మంత్రము: ఆనృణా అస్మిన్ననృణాః పరస్మిగ్గ్‌ న్తృతీయే లోకే అనృణాస్యామా। యే దేవయానా ఉత పితృయాణా సర్వాంపథో అన్నణా ఆక్షియేమ।। 

ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బ??ుుణ విమోచక పాశుపతమగును. 

అభిషేక ద్రవ్యములు: అభిషేకము కొరకు చెఱకు రసం, పూజ కొరకు వాకుడు పువ్వులతో పూజ, ఆవునేయి నైవేద్యం కొరకు. 

ఫలితం : బుణ బాధనుంచి విముక్తి 

11. సంతాన పాశుపతము : Santana Pashupatam
For Child birth
మంత్రము: ఓం కాణ్డాత్కాణ్డాత్ప్రరోహంతీ పరుషః పరుషః పరీ। ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ।। 

ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది బ??ుుణ విమోచక పాశుపతమగును. 

అభిషేక ద్రవ్యములు: పంచామృతములు, దూర్వాలు(గరిక) -అభిషేకం కొరకు, బిల్వ పత్రములు, అష్ట పత్రములు- అభిషేకము కొరకు, అపూపములు(అప్పడములు), క్షీరాన్నము నైవేద్యము కొరకు. 

ఫలము: సంతాన ప్రాప్తి. 

12. ఇంద్రాక్షీ పాశుపతము: Indrakshi Pashupatam
For Health problems
మంత్రము: భస్మాయుధాయ విద్మహే। రక్త నేత్రాయ ధీమహీ। తన్నో జ్వరః ప్రచోదయాత్‌ । 

ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది ఇంద్రాక్షీ పాశుపతమగును. 

అభిషేక ద్రవ్యములు: భస్మము ( భస్మోదకముతో అభిషేకము చేయాలి.) అష్ట పుష్పములు, బిల్వ పత్రములు పూజ కొరకు, మాష చక్రము నివేదన కొరకు. 

ఫలితము: నిరంతరము అనారోగ్యములు, జ్వరములతో బాధ పడువారు ఈ పాశుపతము చేసినచో అన్ని రకాల అనారోగ్యముల నుంచి దూరమవుతారని ఫలితము చెప్పబడ్డది. 

13. వర్ష పాశుపతము: Varsha Pashupatam
For Rains
మంత్రము: నమో రుద్రేభ్యో యే దివియేషాం వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచిర్దశోదీచిర్దశోర్ధ్వాస్తేభ్యో నమస్తేనో మృడయంతు తేయం ద్విశ్మోయశ్చవో ద్వేష్టితం వో జంభే దధామి. 

ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది వర్ష పాశుపతమగును. 

అభిషేక ద్రవ్యములు: పంచామృతములు, నారికేళములు అభిషేకము కొరకు, బిల్వపత్రములు అర్చన కొరకు, క్షీరాన్నము నివేదన కొరకు 

ఫలము: ఇది లోక కళ్యాణార్థము చేయబడే పాశుపతము. సకాల వర్ష ప్రాప్తి, కరువు కాటకముల నివారణ దీని ఫలములు. 

14. అమృత పాశుపతము: Amruta Pashupatam
For Longevity and overall growth.
మంత్రము:ఓం హౌం ఓం జూం ఓం సః ఓం భూః ఓం భువః ఓం స్వః 

ఓం త్య్రంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం । 
ఉర్వారుక మివ బంధనాన్మృత్యోర్ముక్షీయమామృతాత్‌ ।। 

ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం సః ఓం జూం ఓం హౌం ఓం స్వాహా। 

ఈ మంత్రముతో 169 రుద్ర మంత్రములను సంపుటితము చేసిన యెడల అది అమృత పాశుపతమగును. 

అభిషేక ద్రవ్యము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిల్వ పత్రములు. 

ఫలము: ఈ పాశుపతము అన్నింటిలోకి ముఖ్యమైనది. ఇది అపమృత్యు హరము. సకల ఐశ్వర్య ప్రదము.

Sunday, July 13, 2025

పరమేశ్వరుని ధ్యాన స్తోత్రంతో పాటు ఈ ఎనిమిది నామాలతో చేస్తే శివ పూజ పూర్తి అయినట్టే

పరమేశ్వరుని ధ్యాన స్తోత్రంతో పాటు ఈ ఎనిమిది నామాలతో చేస్తే శివ పూజ పూర్తి అయినట్టే.


శాంతాకారం శిఖరిశయనం నీలకంఠం సురేశం 
విశ్వధారం స్ఫటికసదృశం శుభ్రవర్ణం శుభాంగం ।
గౌరీకాంతం త్రితయనయనం యోగిభిర్ధ్యానగమ్యం 
వందే శంభుం భవభయహరం సర్వలోకైకనాథం ॥

ఓం భవాయ దేవాయ నమః।
ఓం శర్వాయ దేవాయ నమః।
ఓం ఈశానాయ దేవాయ నమః।
ఓం పశుపతయే దేవాయ నమః।
ఓం రుద్రాయ దేవాయ నమః।
ఓం ఉగ్రాయ దేవాయ నమః।
ఓం భీమాయ దేవాయ నమః।
ఓంమహతే దేవాయ నమః।

ఓం నమః శివాయ ॥

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS