Friday, February 18, 2022

ఏ రాశి వారు ఏం పారాయణం చెయ్యాలి

 ఏ రాశి వారు ఏం పారాయణం చెయ్యాలి



అన్ని రాశుల వారూ నిత్య పూజలు చేస్తారు.అయితే వారి నక్షత్ర , రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకు ప్రీతి కలిగేలా అర్చిస్తే తక్షణ శుభ ఫలితాలు కలుగుతాయి.


ఇక్కడ ద్వాదశ రాశుల వారూ ఏ ఏ దేవతా స్తోత్రాలు పారాయణ చేస్తే మంచిది అనే విషయం తెలియపరుస్తున్నాము  ఆ విధంగా చేసి శుభ ఫలితాలు పొందెదరుగాక


మేషం

ఆదిత్య హృదయం

 

వృషభం

విష్ణు సహస్ర నామ స్తోత్రం 


మిధునం

లక్ష్మీ స్తోత్రం , కనకధారాస్తవం


కర్కాటకం

సుబ్రహ్మణ్య స్తోత్రం , స్కంద పురాణమ్ , దుర్గా స్తోత్రం 


సింహం

మేధో దక్షిణామూర్తి స్తోత్రం , దత్తాత్రేయస్తవం


కన్య

హనుమాన్ చాలీసా , శివ స్తోత్రం , కాలభైరవాష్టకం , గోవింద నామ స్మరణ 


తుల

సుందరకాండ , గోవింద నామ స్మరణ , కాలభైరవాష్టకం , హనుమాన్ చాలీసా


వృశ్చికం 

దత్తాత్రేయ స్తవం , వామన స్మృతి , మేధో దక్షిణా మూర్తి స్తోత్రం


ధనుస్సు 

లక్ష్మీ నరసింహ స్తోత్రం , స్కంద పురాణం , సుబ్రహ్మణ్య స్తోత్రం 


మకరం

సంకట విమోచన గణపతి స్తోత్రం , లక్ష్మీ స్తోత్రం , 

పరాశర స్మృతి 


కుంభం

విష్ణు సహస్ర నామ స్తోత్రం , అష్టాక్షరీ మంత్రం జపం


మీనం

సౌందర్యలహరి , శివనామ స్మరణ

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS