Saturday, February 24, 2018

వివిధ కాల సర్ప దోషాలకు శ్రీ మహా మృత్యుంజయ మంత్రము ద్వారా పరిహార ప్రక్రియ మరియు నివారణ మార్గములు ఏమిటీ ? ఎలా చేయాలి?



వివిధ కాల సర్ప దోషాలకు శ్రీ మహా మృత్యుంజయ మంత్రము ద్వారా పరిహార ప్రక్రియ మరియు నివారణ మార్గములు ఏమిటీ ? ఎలా చేయాలి?
జాతక కుండలిలో రాహు మరియు కేతు గ్రహాల మధ్య మిగతా అన్ని గ్రహాలు బండిచబడి ఉంటె ఆ స్థితిని కాలసర్ప దోషము లేదా సర్ప దోషము అంటారు దీని వాళ్ళ రాహు కేతువులు మిగతా గ్రహాల శుభ ఫలితాలని రాకుండా ఆపి వేస్తాయి, చాల రకాల సర్ప దోషాలు ఉన్నాయి.
వివిధ రకాల సర్పదోషాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. రాహు 1 వ స్థానము లో ఉండి కేతు 7 వ స్థానములో ఉంటె అది అనంత కాల సర్ప దోషము.
2. రాహు 2 వ స్థానము లో ఉండి కేతు 8 వ స్థానములో ఉంటె అది గుళిక కాల సర్ప దోషము.
3. రాహు 3 వ స్థానము లో ఉండి కేతు 9 వ స్థానములో ఉంటె అది వాసుకి కాల సర్ప దోషము.
4. రాహు 4 వ స్థానము లో ఉండి కేతు 10 వ స్థానములో ఉంటె అది శంకుపాల కాల సర్ప దోషము.
5. రాహు 5 వ స్థానము లో ఉండి కేతు 11 వ స్థానములో ఉంటె అది పద్మ కాల సర్ప దోషము.
6. రాహు 6 వ స్థానము లో ఉండి కేతు 12 వ స్థానములో ఉంటె అది మహాపద్మ కాల సర్ప దోషము.
7. రాహు 7 వ స్థానము లో ఉండి కేతు 1 వ స్థానములో ఉంటె అది తక్షక కాల సర్ప దోషము.
8. రాహు 8 వ స్థానము లో ఉండి కేతు 2 వ స్థానములో ఉంటె అది కర్కోటక కాల సర్ప దోషము.
9. రాహు 9 వ స్థానము లో ఉండి కేతు 3 వ స్థానములో ఉంటె అది సంచిచూడ కాల సర్ప దోషము.
10. రాహు 10 వ స్థానము లో ఉండి కేతు 4 వ స్థానములో ఉంటె అది ఘటక కాల సర్ప దోషము.
11. రాహు 11 వ స్థానము లో ఉండి కేతు 5 వ స్థానములో ఉంటె అది విశిదన కాల సర్ప దోషము.
12. రాహు 12 వ స్థానము లో ఉండి కేతు 6 వ స్థానములో ఉంటె అది శేషనాగ కాల సర్ప దోషము.

శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైనా మంచి నమ్మకస్తుడైన గురువుగారి వద్ద ఉపదేశము పొంది జపించడము వల్ల తొందరగా జపసిద్ధి జరుగుతుంది.
లేదా
మేరు తంత్రము ప్రకారము ఈ మంత్రాన్ని ఒక కాగితము పై రాసి ఈ చీటీని ఏదైనా శివాలయములోని లింగము వద్ద ఉంచి ఆయననే గురువుగా భావిస్తూ ఆయనే ఉపదేశము ఇచ్చినట్టుగా భావిస్తూ రోజు జపము చేసుకోవలెను.

ఈ విధానము వల్ల మీకున్న కాల సర్ప దోషాన్ని కనుగొని ఈ క్రింది ప్రక్రియతో మీ దోషాన్ని మీరే పరిహారం చేసుకుందురుగాక -- మీ జయదేవ్ సౌడాల...
-- జై గురుదత్త ... శ్రీ గురుదత్త...
1). రాహు 1 వ స్థానము లో ఉండి కేతు 7 వ స్థానములో ఉంటె అది అనంత కాల సర్ప దోషము.
ఈ దోషము వాళ్ళ వ్యక్తిత్వం మీద చెడు ప్రభావాలు ఏర్పడతాయి, ఈ దోషము వల్ల ముక్కోపిగాను నమ్మదగని వ్యక్తిగానూ ముద్ర పడుతుంది, పరిశుభ్రత లోపించి చెడు అలవాట్లకు లోనవుతారు, తరచూ ఆరోగ్య సమస్యలు మరియు సమాజంలో గౌరవం లేకుండా ఉంటారు, విడాకులు తీసుకునే అవకాశం గలదు, వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉండదు. ఈ దోషము ఉన్నవారికి తల్లిదండ్రుల నుండి సహాయ సహకారాలు ఉండవు వ్యాపారాల్లో భాగస్వాముల నుండి సహాయ సహకారాలు ఉండవు. ఉద్యోగము చేస్తే తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉండవు.
అనంత కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,25,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో అనంత కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులకు అనంత సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 11 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, వాటికి రాహు కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు సర్పమంత్రాన్ని 108 సార్లు చదివి ఈ జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులతో నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 21 తెల్లని అకోర పుష్పములు, 21 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం.

2). రాహు 2 వ స్థానము లో ఉండి కేతు 8 వ స్థానములో ఉంటె అది కుళిక/గుళిక కాల సర్ప దోషము.

ఈ రకం దోషము వల్ల దన సంపాదనలో నిరుత్సాహత అనారోగ్య వాతావరణాన్ని ఏర్పరుస్తుంది, ఈ దోషము ఉన్నవాళ్లకు నోరు అదుపులో ఉండదు తరచుగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వల్ల ఇది శత్రుత్వమునకు దారి తీస్తుంది. వీరి మాటలవల్ల చాల మంది బాధపడతారు. వీరికి ఏదైనా ప్రమాదం జరిగి శస్త్ర చికిత్స జరిగే అవకాశము కూడా ఉంది అలాగే వీరు విష ప్రయోగము వల్ల మరణించే అవకాశము గలదు అది వాహన ప్రమాదం కావచ్చు లేదా పాము విషము వల్ల కావచ్చు లేదా ఆత్మహత్య చేసుకోవడం కావచ్చు మొత్తానికి సాధారణ మరణము ఉండదు.

కుళిక/గుళిక కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 51,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 18 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 18 రేకులకు కుళిక/గుళిక సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 18 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, వాటికి రాహు కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు సర్ప మంత్రాన్ని 108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక వీటిని పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 51 తెల్లని అకోర పుష్పములు, 51 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం.

3). రాహు 3 వ స్థానము లో ఉండి కేతు 9 వ స్థానములో ఉంటె అది వాసుకి కాల సర్ప దోషము.

ఈ దోషము వల్ల మనిషి దుర్భారుడౌతాడు, ధైర్య శౌర్యలు ఉండవు, వీరు వీరి తోబుట్టువులతో సరైన సత్సంబందాలు కలిగి ఉండరు వీరి ఆపద సమయం లో కూడా వీరి తోబుట్టువులు సహాయం చేయరు. వీరికి తక్కువ మంది స్నేహితులు ఉంటారు వారు కూడా మోసపూరితమైన స్వభావం కల్గి ఉంటారు.

వాసుకి కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,35,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులకు వాసుకి సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 11 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు వాసుకి సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 11 తెల్లని అకోర పుష్పములు, 11 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం

4). రాహు 4 వ స్థానము లో ఉండి కేతు 10 వ స్థానములో ఉంటె అది శంకుపాల కాల సర్ప దోషము.
ఈ దోషము గల జాతకుడు తల్లితో విడిపోవడం లేదా ఇంటినుండి వెళ్లిపోవడం జరుగుతుంది, తక్కువ మనశాంతి కలిగి ఉంటారు, తీవ్రమైన కోపము గలిగి ఉంటారు, వీరు వాహనాలను ఇష్టము వచ్చినట్టు నడుపుతారు, వీరి ఇల్లు వాస్తు దోషము కలిగి ఉంటుంది, వీరికి గుండె, ఊపిరితిత్తులు, ఛాతి నొప్పి వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఉన్నది.

శంకుపాల కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:

శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,05,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 21 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 21 రేకులకు శంకుపాల సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 21 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు శంకుపాల సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 21 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 21 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 21 తెల్లని అకోర పుష్పములు, 21 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం

5). రాహు 5 వ స్థానము లో ఉండి కేతు 11 వ స్థానములో ఉంటె అది పద్మ కాల సర్ప దోషము.

ఈ దోషము గల జాతకుడు చదువులో రాణించక పోవడం, అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది, వీరు చదువులో రాణించరు, మంద బుద్ది గలవారు అవుతారు, షేర్ మార్కెట్ వంటి వాటిలో వీరికి ఎప్పుడు నష్టం వస్తుంది అందులో అదృష్టం ఉండదు, పేకాట, బెట్టింగ్ వాటిలో అదృష్టం కలిసిరాదు కానీ వీరికి తొందరగా కష్టపడకుండా డబ్బు సంపాదించాలని ఉంటుంది అందువల్ల వీరు చేదు వ్యసనాలకు అలవాటు పడతారు, వీరికి ప్రేమ వ్యవహారాలవల్ల సమస్యలు తలెత్తుతాయి, వీరికి పిల్లలు పుట్టడంలో/ పిల్లలు పుట్టిన తర్వాత చాల సమస్యలు ఏర్పడతాయి, పెళ్ళైన చాల సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టే అవకాశం ఉంది. వీరికి పుట్టిన పిల్లలు వీరిని గౌరవించకపోగా ఇంటినుండి వెళ్లిపోయే అవకాశము గలదు.
పద్మ కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,05,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులకు పద్మ సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 11 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు పద్మ సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 11 తెల్లని అకోర పుష్పములు, 11 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం
6). రాహు 6 వ స్థానము లో ఉండి కేతు 12 వ స్థానములో ఉంటె అది మహాపద్మ కాల సర్ప దోషము.
ఈ దోషము గల జాతకుడు శత్రువులనుండి తీవ్రమైన సమస్యలు కలిగి ఉంటాడు వీరికి చాలామంది శక్తివంతమైన శత్రువులు ఉంటారు, వీరు వీరి శత్రువులను అదుపు చేయలేకపోతారు, వారిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎదుర్కోలేకపోతారు, శత్రువులు వల్ల వీరు చాల నష్టపోవలసి వస్తుంది, ఎప్పుడు ఎదో ఒక వ్యాధితో బాధపడేఅవకాశం ఉంది, ఆరోగ్యంగా జీవించలేకపోతారు, అనవసరమైనవాటిపైనా వృధా ఖర్చులు పెడతారు, దాచుకున్నది చాల తక్కువగా ఉంటుంది, స్త్రీ/ పురుషులు అత్త మామల వద్ద పరువుపోగొట్టుకుంటారు, జైలులో పడే అవకాశము గలదు, ప్రభుత్వ దండనలు ఉండే అవకాశము గలదు.
మహాపద్మ కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,25,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 14 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 14 రేకులకు మహాపద్మ సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 14 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు మహాపద్మ సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 14 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 14 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 14 తెల్లని అకోర పుష్పములు, 14 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం

7). రాహు 7 వ స్థానము లో ఉండి కేతు 1 వ స్థానములో ఉంటె అది తక్షక కాల సర్ప దోషము.

ఈ దోషము గల జాతకుడు భార్య నుండి సమస్యలను ఎదుర్కొంటాడు, భార్య నుండి ఎలాంటి మద్దతు లభించదు, వివాహం లో ఆలస్యము అయ్యే అవకాశము గలదు, వీరి భార్య చేదు స్వభావము కలిగి ఉండే అవకాశము గలదు, వీరి వైవాహిక జీవితంలో మరియు కుటుంబం లో సమరస్యత తక్కువగా ఉంటుంది, భార్య భర్తలు విడిపోయే అవకాశము గలదు, వీరు తీవ్రమైన తలనొప్పి తో బాధపడుతుంటారు, హై బి.పి ఉండే అవకాశము గలదు, మంచి లక్షణాలు లోపించి అవకాశము గలదు.
తక్షక కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,05,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులకు తక్షక సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 11 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు తక్షక సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 11 తెల్లని అకోర పుష్పములు, 11 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం

8. రాహు 8 వ స్థానము లో ఉండి కేతు 2 వ స్థానములో ఉంటె అది కర్కోటక కాల సర్ప దోషము.
ఈ దోషము గల జాతకుడు అనేకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటాడు, వీరికి ప్రమాదం జరిగి శాస్త్ర చికిత్స జరుగవచ్చును, శత్రుబాధ అధికముగా ఉంటుంది వీరి శత్రువులు వీరికి బాణామతి చేతబడి లాంటివి చేసి వీరికి అనేక రకాలుగా నష్టము కలిగించే అవకాశము గలదు, ఆదాయం బాగానే ఉన్నా దాచుకున్నది చాల తక్కువగా ఉంటుంది, వీరి కళ్ళు సరిగా ఉండకపోవడం లేదా మెల్ల కన్ను లేదా రేచీకటి లాంటివి ఉంటాయి, వీరికి వీరి బంధువుల సహాయం ఉండదు, వారసత్వ ఆస్తులపైన హక్కుల కోసం సమస్యలు తలెత్తి పోరాడవలసి వస్తుంది.
కర్కోటక కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:

శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,35,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులకు కర్కోటక సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 11 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు కర్కోటక సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 11 తెల్లని అకోర పుష్పములు, 11 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం.

9. రాహు 9 వ స్థానము లో ఉండి కేతు 3 వ స్థానములో ఉంటె అది సంచిచూడ/శంకచూడ కాల సర్ప దోషము.
ఈ దోషము గల జాతకుడు జూదములో అధిక డబ్బు నష్టపోవడం జరుగుతుంది, శుభ కర్మలు దైవ పూజలు చేయడం లో ఆసక్తి ఉండదు, మంచి పనులు చేయరు, వీరు లోభులుగా ఉంటారు, వీరు ఎవరికీ దాన ధర్మాలు చెయ్యరు వీరు అదృష్ట హీనుడుగా ఉంటారు, వీరి కుటుంబంతో సరైన సత్సంబంధాలు ఉండవు, కుటుంబం లో సామరస్యం తక్కువగా ఉంటుంది, వీరి జీవితం లో చాల ఎత్తు పల్లాలు ఉంటాయి, వీరి అదృష్టం వీరికి సహకరించదు.
సంచిచూడ/శంకచూడ కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,35,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులకు సంచిచూడ/శంకచూడ సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 11 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు సంచిచూడ/శంకచూడ సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 11 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 11 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 14 తెల్లని అకోర పుష్పములు, 14 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం.

10. రాహు 10 వ స్థానము లో ఉండి కేతు 4 వ స్థానములో ఉంటె అది ఘటక/ ఘాతక/ పాతక కాల సర్ప దోషము.
ఈ దోషము గల జాతకుడు వీరికి స్థిరమైన ఆలోచనలు ఉండవు, వీరు అయోమయానికి గురిఅవుతారు, మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యము మంచి నాయకత్వ నైపుణ్యమును కోల్పోతారు, చేస్తున్న వృత్తిలో లేదా ఉద్యోగం లో చాల సమస్యలుంటాయి, వీరి పై అధికారులతో కూడా వీరికి సమస్యలు ఏర్పడతాయి, వీరికి ఒక స్థిరమైన ఉద్యోగం అంటూ ఉండదు, చాల రోజులకు ఒక వ్యాపారం చేస్తుంటారు, మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, మంచి వాహనాలు ఉన్నాయన్న ఆనందం ఉండదు, వీరి పనివారు దొంగలై ఉంటారు, వీరు అధిక నిరాశకు గురిఅవుతారు, చట్టము ద్వారా శిక్షించబడే అవకాశము గలదు.
ఘటక/ ఘాతక/ పాతక కాల సర్ప దో షమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,35,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 18 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 18 రేకులకు ఘటక/ ఘాతక/ పాతక సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 18 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు ఘటక/ ఘాతక/ పాతక సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 18 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 18 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 18 తెల్లని అకోర పుష్పములు, 18 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం.

11. రాహు 11 వ స్థానము లో ఉండి కేతు 5 వ స్థానములో ఉంటె అది విశిదన/విశిధర కాల సర్ప దోషము.

ఈ దోషము గల జాతకుడు ఎక్కువుగా ప్రయాణాలు చేస్తుంటారు ఎక్కడ స్థిరంగా ఉండరు, బుద్ది బలము తక్కువగా ఉంది డబ్బు సంపాదనలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడు, వీరికి వీరి స్నేహితులనుండి ఎలాంటి సహాయ సహకారాలు అందే అవకాశము లేదు, వీరి అక్క లేదా తోబుట్టువు వీరికి శత్రువులుగా మారుతుంది, వీరికి నష్టము చేసే అవకాశము గలదు, వీరి పిల్లలనుండి కూడా సమస్యలు వచ్చే అవకాశము గలదు, వీరి జీవిత పరాంతం లో శాంతిని పొందగలరు, విద్యలో, క్రీడలలో, కళలలో, తెలివిలో, సృజనాత్మకతతో వీరికి సమస్యలుంటాయి.
విశిదన/విశిధర కాల సర్ప దో షమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 95,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 10 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 10 రేకులకు విశిదన/విశిధర సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 10 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు విశిదన/విశిధర సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 10 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 10 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 15 తెల్లని అకోర పుష్పములు, 15 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వామదేవ కహోలవశిష్టా ఋషయః పంక్తి గాయత్య్రనుష్టుభ శ్చందాంసీ సదాశివ మహా మృత్యుంజయ రుద్రా దేవతాః శ్రీం బీజం హ్రీం శక్తిః శ్రీ మహా మృత్యుంజయ ప్రీతయే మమ (మీకున్న కాల సర్ప దోషము పేరు చెప్పవలెను) కాల సర్ప దోష నివారణే జపే వినియోగః
ధ్యానము
హస్తాంభోజయుగస్థ కుంభయుగళా దుదృత్యతోయం శిరః సించంతం కరయోర్యుగేన దథతం స్వాంకేన కుంభౌకరే అక్షస్రక్ మృగహస్త మంబుజగతం మూర్థస్థ చంద్రస్రవ త్పియూషోన్న తనుం భజే స గిరిజమ్ మృతుంజయం త్ర్యంబకం
ll శ్రీ మహా మృత్యుంజయ మంత్రం ll
ఓం హౌం ఓం జూం సః భూర్భువః స్వః త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బందనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ స్వః రోం భూర్భువః జూం సః హౌం ఓం.
12. రాహు 12 వ స్థానము లో ఉండి కేతు 6 వ స్థానములో ఉంటె అది శేషనాగ కాల సర్ప దోషము.
ఈ దోషము గల జాతకుడు మానసిక అనారోగ్య సమస్యలకు గురి అవుతాడు, సృజనాత్మక శక్తిని కోల్పోతాడు, ఎప్పుడు ఊహలలో భ్రమలలో జీవిస్తాడు, అత్యాశ పడతాడు, వీరికున్న కోరిక (సుబ్కాన్షియస్) అవస్థలో అనుభవిస్తారు, భౌతిక జీవితం కన్నా ఊహ లోకంల వ్యక్తిగత ప్రయోజనం కొ అణగదొక్కి ఉంచుతారు, మానసిక కాలుష్యం కలిగి ఉంటారు,వ్యసనాలకు అలవాటు పడతారు, బానిసత్వం చేయవలసి వస్తుంది, శారీరక మానసిక అనారోగ్యము కలిగి ఉంటారు. మీ బందువులకు మీ పై ఆరోపణలు, మీతో విభేదాలు ఉంటాయి. అనుకోని పరిస్థితులు ఎదురై ఎవరో చేసిన తప్పుకు లేదా ఆ తప్పులో కొంత భాగం తెలిసో తెలియకో పంచుకున్నందుకు వేరేవారికి బదులు మీరు జైలుకి వెళ్లే అవకాశము గలదు.
శేషనాగ కాల సర్ప దోషమునకు నివారణ ప్రక్రియ:
శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని 1,35,000 సార్లు జపము చేసి అందులో 10 వ వంతు హోమము దానిలో 10 వ వంతు తర్పణము, దానిలో 10 వ వంతు మార్జనము, దానిలో 10 వ వంతు బ్రాహ్మణ భోజనము చేసి దీక్షను సంపూర్ణము చేయాలి. శివ భగవానునికి కాల సర్ప మహా పూజ చేయడం తో ఈ దోషం పరిహరింపబడుతుంది. అయితే శివ లింగాలు శక్తివంతమైనవిగా ఉన్న క్షేత్రములో అంటే జ్యోతిర్లింగ క్షేత్రములో గాని లేదా ఏదైనా శంకర పీఠములో గాని ఈ ప్రక్రియ జరగాలి. శివ భగవానునికి చేయు మహా కాల సర్ప పూజ లో కాల సర్ప దోషనివారణ జరగాలని సంకల్పము చెప్పుకొని 18 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 18 రేకులకు శేషనాగ సర్పాన్ని ప్రాణ ప్రతిష్ట మంత్రముతో ఈ 18 జంట నాగుల ప్రతిమాలలోకి ఆవాహనం చేసి, రాహు, కేతు అష్టోత్తర శతనామావళి లేదా రాహు కేతు వేదమంత్రాన్ని మరియు శేషనాగ సర్ప మంత్రాన్ని108 సార్లు చదివి, నమక చమకాలు చదివి అభిషేకం చేసే టప్పుడు ఈ సర్పాలతో పాలని శివలింగం పైన పోయాలి అలా అభిషేకం పూర్తయ్యాక ఈ 18 జంట నాగుల ప్రతిమలు లేదా వెండి మీద జంట నాగులు ముంద్రించబడిన 18 రేకులను పాలతో సహా శివునికి సమర్పించాలి వీటితో పాటు పెరుగు, చక్కర, ఉమ్మెత్త కాయ, భస్మము, చందనము, అన్నము, గంగా జలము, బిల్వపత్రము, 21 తెల్లని అకోర పుష్పములు, 21 కమలం పువ్వులు మరియు వివిధ ఫలాలు మహా శివునికి సమర్పించాలి. ఈ ప్రక్రియ వల్ల మీకున్న కాల సర్ప దోషము పరిహారము కావించబడి సకలవిధ శుభాలు కలుగుతాయి.
శ్రీ మృత్యుంజయ మంత్రం జప విధానము
ఓం అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస

ముఖ్యమైన సూచన:

శ్రీ మహా మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైనా మంచి నమ్మకస్తుడైన గురువుగారి వద్ద ఉపదేశము పొంది జపించడము వల్ల తొందరగా జపసిద్ధి జరుగుతుంది.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS