Sunday, November 15, 2020

కుర్తాలం" ఈ ఆలయ రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.ఇక్కడ భూ గర్భం నుండి పైకి ప్రతి రోజు నీరు ఊరుతూనే ఉంటుంది.


 కుర్తాలం" ఈ ఆలయ రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.ఇక్కడ భూ గర్భం నుండి పైకి  ప్రతి రోజు నీరు ఊరుతూనే ఉంటుంది.

ఆ నీరు స్వీకరిస్తే రోగాలు నయం అవుతాయి అని భక్తుల నమ్మకం. నీరు కూడా చాలా స్వచ్చంగా ఉంటుంది.  కానీ ఆ నీరు  ఎలా వస్తుందో,ఎక్కడినుండి వస్తుందో,దానికి సంబందించిన ఆధారాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.

హరహర మహాదేవ.

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS