Sunday, November 15, 2020

కుర్తాలం" ఈ ఆలయ రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.ఇక్కడ భూ గర్భం నుండి పైకి ప్రతి రోజు నీరు ఊరుతూనే ఉంటుంది.


 కుర్తాలం" ఈ ఆలయ రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు.ఇక్కడ భూ గర్భం నుండి పైకి  ప్రతి రోజు నీరు ఊరుతూనే ఉంటుంది.

ఆ నీరు స్వీకరిస్తే రోగాలు నయం అవుతాయి అని భక్తుల నమ్మకం. నీరు కూడా చాలా స్వచ్చంగా ఉంటుంది.  కానీ ఆ నీరు  ఎలా వస్తుందో,ఎక్కడినుండి వస్తుందో,దానికి సంబందించిన ఆధారాలు ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు.

హరహర మహాదేవ.

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS