Sunday, November 15, 2020

శ్రీ కాళహస్తి మృత్యుంజయ స్వామివారు. స్వామి వారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.


 శ్రీ కాళహస్తి మృత్యుంజయ స్వామివారు. స్వామి వారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.మృత్యువు దరిదాపుల్లోకి రాదు. కష్టాలు దూరమవుతాయి. ఒక అద్భుతమైన  శివ శక్తితో నిండి వుంటుంది. గుడిలోకి వచ్చిన  ప్రతి భక్తుడిని స్వామి వారు చూస్తూనే వుంటాడు.రక్షిస్తూనే వుంటాడు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS