Sunday, November 15, 2020

శ్రీ కాళహస్తి మృత్యుంజయ స్వామివారు. స్వామి వారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.


 శ్రీ కాళహస్తి మృత్యుంజయ స్వామివారు. స్వామి వారిని దర్శించుకుంటే అనారోగ్యాలు దరిచేరవు.మృత్యువు దరిదాపుల్లోకి రాదు. కష్టాలు దూరమవుతాయి. ఒక అద్భుతమైన  శివ శక్తితో నిండి వుంటుంది. గుడిలోకి వచ్చిన  ప్రతి భక్తుడిని స్వామి వారు చూస్తూనే వుంటాడు.రక్షిస్తూనే వుంటాడు.

No comments:

Post a Comment

RECENT POST

దానాలు - శుభ ఫలితాలు*

దానాలు - శుభ ఫలితాలు*  ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చ...

POPULAR POSTS