Wednesday, February 19, 2020

సాయి ప్రస్థానంలో న్యాయమూర్తులు


సాయి ప్రస్థానంలో న్యాయమూర్తులు1).ఎం బి రేగే2)తాత్యా సాహెబ్ 3)నానాసాహెబ్ శంకర్ నిమోన్కర్ 4 )కణీత్కర్.సాయి ప్రస్థానంలో న్యాయమూర్తులు:ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు.https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A0IOF4OIs_pDndYPMo4KW8o

1). ఎం.బి. రేగే... 2). తాత్యా సాహెబ్ నూల్కర్... 3). నానాసాహెబ్ శంకర్ నిమోన్కర్... 4). కణీత్కర్....



ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని, ఎంతో పెద్ద గొప్ప హోదాలో ఉండి న్యాయమూర్తులుగా, అత్యున్నతమైన స్థానంలో
ఉండి కూడా, సాయిని దర్శించుకొని సేవించిన న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. అంత గొప్ప వ్యక్తులు కూడా, బ్రహ్మజ్ఞాని ముందర ఎంతో వినయంగా సాయిని సేవించి తరించారు. ఇప్పటి సాయి భక్తులకు వీరందరూ గొప్ప ఆదర్శం..

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS