Tuesday, February 11, 2020

పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు

TTD NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం

*పెళ్లి పత్రిక పంపిస్తే.. శ్రీవారి తలంబ్రాలు*

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం వినూత్న కార్యక్రమం చేపట్టింది. *కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది.* ఈమేరకు టీటీడీ పీఆర్‌వో ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే *శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని తెలిపారు.* పెళ్లి పత్రికను 
ఎగ్జిక్యూటివ్ అధికారి, 
టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి-517501
కు పంపించాలని పేర్కొన్నారు. *మిత్రులారా అందరికీ తెలియచేయండి**

🙏🏼🙏🏼🙏🏼🙏🏼

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS