Friday, March 18, 2022

ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?

 ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?




కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కుమార స్వామిని కార్తికేయుడు అని కూడా అంటారు కదా... ఆయన నుంచి ఈ పేరు వచ్చింది. కృత్తికలు పెంచబడ్డ వాడు కాబట్టే కుమారస్వామి కార్తికేయుడు అయ్యాడు. 


అందుకే.. ఈ నెల దినాలు.. కృత్తికా నక్షత్రాలకు పూజిస్తే.. కుమారస్వామి ఆనందిస్తాడు. కార్తిక మాసం ఉన్నన్ని నాళ్లూ... సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించి తులసిని పూజించాలి. ఆ తర్వాత.. కృత్తికా నక్షత్రాలను పూజించాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా చేయాలి. అలా చేస్తే కృత్తికా నక్షత్రాలతో పాటు కార్తికేయుడు కూడా చల్లగా చూస్తాడు. 

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS