Sunday, April 19, 2020

పూరి జగన్నాథ ఆలయం నుండి బయటికి వచ్చాడు యోగ నరసింహ మూర్తి.

1905 లో ఒక అంటువ్యాదిని నిర్ములన చేయడానికి పూరి జగన్నాథ ఆలయం నుండి బయటికి వచ్చాడు యోగ నరసింహ మూర్తి. మళ్ళీ మొన్న కరోనా మహమ్మారి విషయం మీద పూరిలో స్వామిని బయటకు తీసుకు వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆ నరసింహ కృపతో హిరణ్యకశిపుడు వంటి రాక్షసునిన ఎదురుకున్న భూదేవి మరోసారి స్వామి కృప పొందనున్నది.
నమో నారసింహ నమో నమః

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS